- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజాగళం సభలో వారి పై ఫైర్ అయిన ప్రధాని మోడీ..
by Disha Web Desk 18 |
X
దిశ, వెబ్ డెస్క్: చిలకలూరిపేట బొప్పూడి లో ఉమ్మడి ప్రజాగళం సభ నిర్వహించారు. అయితే NDA కూటమి నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో కొందరు యువకులపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు అభిమానులు లైట్ ఫోల్స్ పైకి ఎక్కడంతో పవన్ ప్రసంగాన్ని ఆపిన మోడీ..దిగాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మా కోసం వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలి.మీ ప్రాణాలు చాలా విలువైనవి’’ అంటూ చెప్పారు.అయినా వారు వినకపోవడంతో వారిని కిందకి దించాలంటూ పోలీసులకు సూచించారు.ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై హాజరవ్వడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం ఖాయం అని చెప్పారు.
Next Story